28/12/2021
రవీంద్ర భారతిలో 17/12/21 నిర్వహించిన శ్రీశ్రీ కళావేదిక ఆధ్వర్యంలో జాతీయ సాహిత్య సదస్సులో
శ్రీశ్రీ కళావేదిక చైర్మన్ శ్రీ కత్తిమండ ప్రతాప్ గారు
తెలుగు సాహిత్య సాంస్కృతిక అకాడమీ చైర్మన్ శ్రీ పిల్లంగోళ్ళ శ్రీలక్ష్మి గారి చేతులమీదుగా శ్రీశ్రీ కళావేదిక వారు అందజేసిన పురస్కారాన్ని అందుకున్న శుభ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను